సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి మందమరి డివిజన్ పరిధిలో ఎస్ & పీసీ ప్రైవేటు సెక్యూరిటీ విభాగంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న సుమారు 70 మంది...
ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి క్రీడాకారులు కోల్ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్...
శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–IIIపై కేంద్రం పునరాలోచించాలి
AITUC రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణలోని బొగ్గు వనరులు సింగరేణి సంస్థకే చెందేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC)...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
కార్పొరేట్ ఎస్టేట్ జనరల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎస్. గోపాల రాజు తొలిసారిగా మందమర్రి ఏరియాకు విచ్చేయగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి సింగరేణి పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు,...
మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రిటైర్డ్ కార్మికుల సంఘం, టీడీపీ నేతల డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యలో భాగంగా తాండ్ర అక్షిత రాణి గోదావరిఖని ఆర్జీ-1 గనిలో...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రాత్రింబవళ్లు శ్రమించే ఉద్యోగుల శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి...
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి
సురక్షిత బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలి:
మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా...
ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్
ఎంసీపీఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
సింగరేణి భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు భూమి హక్కులు కల్పించేందుకు జారీ చేసిన జీవో...