అక్టోబర్ 9న పోలింగ్
17న ఫలితాలు
ఈ నెల 21 నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది....
కోల్ బెల్ట్ న్యూస్(కరీంనగర్):
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరినప్పుడు వారిని బెదిరించడం, భయపెట్టడం సరైన పద్ధతి కాదని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్...
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ బిబిపేట మండలంలోని వివిధ వినాయక మండపాల వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక...
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని పైమరి స్కూల్ వద్ద ముదిరాజ్ ఫ్రీడమ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు...
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్పై అమర ప్రసాద్ అనే వ్యక్తి తన పుస్తకంలో చేసిన వ్యాఖ్యలపై బీబీపేట మండలంలోని అంబేద్కర్ యువజన సంఘాలు తీవ్ర...
అధికారంలోకి వచ్చిన వెంటనే పుస్తెలు, మెట్టెల తయారీ
అమ్మకాలపై స్వర్ణకారులకే హక్కు కల్పించే ఫైల్పై తొలి సంతకం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):
తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం దేవునిపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు....
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు...
హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపు
డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని టీఎంజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు అన్నారు. సెప్టెంబర్ 17 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని,...