కుటుంబ సమేతంగా భద్రాచలం, పర్ణశాల, మేడారం దర్శనం...
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి పయనం
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు....
రైన్కోట్లు, భద్రతా పరికరాలు వెంటనే అందించాలి
కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే
SCKIS-CTU బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల...
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో అభిమానులకు కీలక సందేశం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు
నటుడు అల్లు అర్జున్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అభిమానులను ఉద్దేశించి కీలక...
కోల్ బెల్ట్ న్యూస్ డెస్క్:
ప్రస్తుత కాలంలో బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన దీర్ఘకాలిక రాబడులు పొందాలనే ఉద్దేశంతో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా కొన్నిసార్లు ఫండ్స్...
బస్సులు రాక వెలవెలబోతున్న బస్టాండ్
నిరుపయోగంగా బస్టాండ్
పట్టణవాసులకు అవస్థలు
రాజకీయకక్షల ప్రభావమే అంటున్న పట్టణవాసులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ మందమర్రి పట్టణ వాసుల...
క్రెడిట్ కార్డు సౌకర్యవంతమైన ఆర్థిక సాధనం. అయితే, బిల్లులను సకాలంలో చెల్లించకపోతే అధిక వడ్డీ, జరిమానాలు చేరి అప్పు భారం పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మార్గాలు ఉపయుక్తంగా ఉంటాయి.
1. ఈఎంఐ (EMI)గా...
Mandamarri : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పాత బస్టాండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ ఫోటో గ్రాఫర్, తిరుమల ఫోటో & వీడియో స్టూడియో నిర్వాహకులు కనకయ్య గౌడ్ విజయం సాధించారు....
Congress : తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘనవిజయం సాధిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ స్పష్టం చేశారు....
Ethik : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీ లో ఆషాడ మాసం పురస్కరించుకొని గురువారం గోరింటాకు సంబరాలు ఆనందంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గోరింటాకు తయారు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు...
Congress : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. చెన్నూర్ నియోజక వర్గంలో కాంగ్రస్ పార్టీ పదిహేన్నేళ్ల తరువాత పార్టీ అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకట స్వామి విజయం...