ప్రజా సమస్యల కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం..
కేటీఆర్ మాటలతో రాజకీయ మైలేజ్ పెరుగుతుందా ?
సంయమనంతో విమర్శలు చేస్తే మంచిదా ?
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై...
మంత్రి వివేక్ అభివృద్ధి పనులు కేవలం ప్రచారానికే పరిమితం
పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సంజయ్ కుమార్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివేక్ చేస్తున్న...
మంచిర్యాలలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభ
కనీస వేతనం రూ.26 వేల అమలు
ప్రైవేటీకరణ నిలిపివేతపై తీర్మానాలు
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
భారతదేశంలో సుమారు 54 కోట్ల మంది కార్మికులు ఉన్నప్పటికీ కేంద్రంలోని...
వేగం పుంజుకున్న ప్రక్రియ
ఆదివారం ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రుల కీలక సమావేశాలు
క్షేత్రస్థాయి నుంచి ఆశావాహుల జాబితా సేకరణ
సీఎం, టీపీసీసీ చీఫ్ ఆమోదంతో తుది జాబితా ప్రకటన
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ కాంగ్రెస్...
పున్నా కైలాష్ నేత భవితవ్యంపై ఉత్కంఠ –
కోమటిరెడ్డి వర్గం వర్సెస్ రేవంత్ వర్గం?
బీసీ సమీకరణాలపై కాంగ్రెస్కు కొత్త సవాల్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ కాంగ్రెస్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)...
బాధితులకు న్యాయం ఎక్కడ?..
కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్లను ఏకకాలంలో ప్రశ్నించిన కవిత
కోల్ బెల్ట్ న్యూస్(సిరిసిల్ల):
సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన దళితులపై దాడి ఘటన మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. భారత...
హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి చేతిలో బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్ సాధనంగా మారింది
భూ వ్యవహారాల్లో భారీ అవినీతి జరుగుతోందని విమర్శ •
సామాన్యుల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటున్నారని మండిపాటు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
హైడ్రా...
సంస్థాగత బలోపేతంపై పార్టీ దృష్టి
మహిళ, విద్యార్థి, బీసీ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షుల నియామకం
19 అసెంబ్లీ - 9 లోక్సభ స్థానాలకు
టీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సంస్థాగత...
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో ఆగస్టు 3న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్....
పోరాటాల ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
జూలై 28, 29 తేదీలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగనున్న ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ...