అత్యాధునిక ప్రమాణాలతో కొత్త రైలు మార్గం
పాండురంగాపురం–భద్రాచలం–మల్కన్గిరి మధ్య 173.6 కి.మీ రైల్వే లైన్
గంటకు 160 కి.మీ వేగంతో రైళ్లకు అనుకూలంగా నిర్మాణం
లెవల్ క్రాసింగ్లు లేకుండా 300కుపైగా వంతెనలు
41 ఆర్వోబీలు, 66 ఆర్యూబీలు •...
రూ.2 కోట్ల రివార్డు ఉన్న పొలిట్బ్యూరో సభ్యుడి అరెస్ట్
141 కేసుల్లో నిందితుడిగా రికార్డు
కోల్ బెల్ట్ న్యూస్,ప్రతినిధి:
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు చెందిన అగ్రనేత, పొలిట్బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అలియాస్ సాగర్ను ఝార్ఖండ్...
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు షాక్
పదవి నుంచి తొలగించాలని ఆదేశం
63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు కీలక ఆదేశాలు
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
హైడ్రా కమిషనర్ ఏవీ...
చితి మంటలు ఆరక ముందే నీళ్లు చల్లి బూడిద ఎత్తుకెళ్లే ప్రయత్నం
జగిత్యాల జిల్లా మల్యాలలో ఘటన
అంత్యక్రియల ఆనవాయితీలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు
కోల్ బెల్ట్ న్యూస్ (జగిత్యాల):
జగిత్యాల జిల్లా మల్యాల మండల...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు...
కొట్టుకున్న కాంగ్రెస్ శ్రేణులు
పార్టీ వ్యవహారాలపై సీనియర్ల అసంతృప్తి
రచ్చకెక్కిన మందమర్రిలో గ్రూప్ లు
అంత వట్టిదే అంటున్న పట్టణ అధ్యక్షుడు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ లోపించిందా...
డైరెక్టర్లు, పాలకవర్గం ఏకగ్రీవం
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జులై 21
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట్ మండలంలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ నెల...
ఎనిమిది మందికి ఆరు నెలల జైలు శిక్ష
ఏడేళ్ల విచారణ అనంతరం ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు..
300 మందికి పైగా సాక్షుల విచారణ తర్వాత ఎనిమిది మంది దోషులుగా నిర్ధారణ
కోల్...
17న ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న **ఉద్యోగుల ఆరోగ్య పథకంను ఈ నెల 17వ తేదీన...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి తమ సొంత నిధులతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు....