ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్ సమావేశం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్ సమావేశం సోమవారం నిర్వహించారు. మందమర్రి సింగరేణి ఏరియా...
సింగరేణిలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాం
టీబీజీకేఎస్ది విష ప్రచారం
దమ్ముంటే ప్రెస్మీట్లో నిజాలు తేల్చుకుందాం
చరిత్ర హీనులు ఎవరో కార్మికులకు తెలుసు
SCWU రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల 24 డిమాండ్ల...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి కళ్యాణిఖని పాఠశాల విద్యార్థులకు శనివారం బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఇన్చార్జి రజిత...
మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా...
పెర్క్స్పై ఆదాయపు పన్ను భారం యాజమాన్యానిదే
సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి రూ.20 లక్షలు
సింగరేణిలో ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ కేసుల పరిష్కారం
హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అంగీకారం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన జీఎం (ఈ అండ్ ఎం, సీహెచ్పీ-కార్పొరేట్) సోమయాజులు వి. రామమూర్తి ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా గురువారం ఘనంగా వీడ్కోలు...
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
ఆటో యూనియన్ ఓనర్లు, డ్రైవర్లు తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమగూడెం ఎక్స్ రోడ్ వద్ద...
INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ సింగరేణి డైరెక్టర్ (పా)ను కలిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని...
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత శిక్షణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు వారి ప్రతిభకు అడ్డంకి కాకూడదని, ప్రతిభను ఆయుధంగా చేసుకుని ప్రతి పేద యువతీ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించే...