కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బిబిపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణేష్ మండపంలో శుక్రవారం వాసవి మహిళలు, ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు మనోజ్ పాండే ఆధ్వర్యంలో...
తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో శాస్త్రోక్తంగా నైవేద్య సమర్పణ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమల శ్రీవారి నైవేద్యం అనగానే భక్తులకు ముందుగా గుర్తొచ్చేది ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం....
భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు
పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్ దంపతులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని పాలచెట్టు వద్ద ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా...
కోల్ బెల్ట్ న్యూస(హైదరాబాద్):
స్థానిక కళలను, కళాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృషి...
బీబీపేట టౌన్లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట టౌన్లో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. పండుగను పురస్కరించుకుని పలువురు అక్కాచెల్లెళ్లు తమ...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట మండలంలోని యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల ఉమ్మడి వి.డి.సి. కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో నిర్మించనున్న కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
గ్రామాల...
యాదవుల్లో విద్యా చైతన్యమే లక్ష్యంగా యాత్ర
జూలపల్లిలో నిర్వాహకులకు ఘన సన్మానం
కోల్ బెల్ట్ న్యూస్(జూలపల్లి):
యాదవ సమాజంలో విద్యా చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు అట్టడుగు వర్గాలకు విద్యను చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో కొనసాగుతున్న శ్రీకృష్ణ...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కమాన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా...
భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు
ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన ఓనం పండుగ
కోల్ బెల్ట్ న్యూస్ (ఆర్మూర్):
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఓనం పండుగ వేడుకలను...
కోల్ బెల్ట్ న్యూస్:
హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆగస్టు 21న మొత్తం 78,053 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల...