30.7 C
Munich
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వేదం

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం

శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారం ఆషాఢ మాస పూజల్లో భక్తిశ్రద్ధలతో మహిళల గోరింటాకు పూజలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఆషాఢ మాసం సందర్భంగా బీబీపేటలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ కన్యక పరమేశ్వరి...

ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 15–23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12–20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అధిక మాసమే ప్రధాన కారణం ఏర్పాట్లు ప్రారంభించిన టీటీడీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి...

శ్రీశైలం దేవస్థానంలో దర్శనాలకు కొత్త విధానం

ఆగస్టు 15 నుంచి వీఐపి దర్శనాల్లో మార్పులు 48 గంటల ముందే రెఫరల్ లేఖలు తప్పనిసరి స్లాట్ విధానంలో టికెట్లు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: శ్రీశైలం దేవస్థానంలో...

జులై 2న తిరుమలకు 66,304 మంది భక్తులు

హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు 31,811 మంది తలనీలాలు సమర్పణ సర్వదర్శనానికి 12 గంటల నిరీక్షణ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం మొత్తం 66,304 మంది భక్తులు దర్శించుకున్నట్లు...

జూలై లో తిరుమల శ్రీవారి హుండీ హదయం రూ; .140.29 కోట్లు

జూలైలో తిరుమలకు 24.52 లక్షల మంది భక్తులు 10.58 లక్షల మంది తలనీలాల సమర్పణ జూలై 16న ఒక్కరోజే రూ.5.31 కోట్ల విరాళాలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి జూలై నెలలో...

బీబీపేటలో వైభవంగా మాంకాలమ్మ బోనాల జాతర

కులమత భేదాలకు అతీతంగా వేలాది మంది భక్తుల సందడి.. ఉదయం నుంచి కొనసాగిన బోనాలు, మొక్కులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం మాంకాలమ్మ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు....

తిరుమల లడ్డూ ప్రసాదం వెనుక 310 ఏళ్ల చరిత్ర..

వడ నుంచి లడ్డూ వరకు ఆసక్తికర ప్రయాణం మొదట వడ, తర్వాత బూందీ కాలక్రమేణా లడ్డూగా రూపాంతరం 1803లో బ్రిటిష్ పాలనలో ప్రసాదాల విక్రయానికి శ్రీకారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ...

సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 14న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాహన సేవలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల...

ఉజ్జయిని బోనం మొక్కులు మొదట చెల్లించింది ఎవరో తెలుసా ?…

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవిర్భావం.. ప్లేగు మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే మొక్కుతో ప్రారంభమైన చరిత్ర 1813 ప్లేగు మహమ్మారి ప్రజల కోసం చేసిన ఒక భక్తుని సంకల్పం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):  హైదరాబాద్‌, సికింద్రాబాద్ పరిసర...

శ్రావణ మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఇవే …..

ఆగస్టు నెల షెడ్యూల్ విడుదల ఆగస్టు 22, 24 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. టీటీడీ ప్రకటన కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.