📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

coalbelt 24 News

1823 POSTS
0 COMMENTS
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

శ్రీశైలం దేవస్థానంలో దర్శనాలకు కొత్త విధానం

ఆగస్టు 15 నుంచి వీఐపి దర్శనాల్లో మార్పులు 48 గంటల ముందే రెఫరల్ లేఖలు తప్పనిసరి స్లాట్ విధానంలో టికెట్లు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్పులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: శ్రీశైలం దేవస్థానంలో...

జులై 2న తిరుమలకు 66,304 మంది భక్తులు

హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు 31,811 మంది తలనీలాలు సమర్పణ సర్వదర్శనానికి 12 గంటల నిరీక్షణ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం మొత్తం 66,304 మంది భక్తులు దర్శించుకున్నట్లు...

మందమర్రిలో టీ-టిడిపి ప్రజా పోరు పాదయాత్ర

మంత్రి వివేక్ అభివృద్ధి పనులు కేవలం ప్రచారానికే పరిమితం పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సంజయ్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివేక్ చేస్తున్న...

జూలై లో తిరుమల శ్రీవారి హుండీ హదయం రూ; .140.29 కోట్లు

జూలైలో తిరుమలకు 24.52 లక్షల మంది భక్తులు 10.58 లక్షల మంది తలనీలాల సమర్పణ జూలై 16న ఒక్కరోజే రూ.5.31 కోట్ల విరాళాలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి జూలై నెలలో...

కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం

మంచిర్యాలలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభ కనీస వేతనం రూ.26 వేల అమలు ప్రైవేటీకరణ నిలిపివేతపై తీర్మానాలు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): భారతదేశంలో సుమారు 54 కోట్ల మంది కార్మికులు ఉన్నప్పటికీ కేంద్రంలోని...

బీబీపేటలో వైభవంగా మాంకాలమ్మ బోనాల జాతర

కులమత భేదాలకు అతీతంగా వేలాది మంది భక్తుల సందడి.. ఉదయం నుంచి కొనసాగిన బోనాలు, మొక్కులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం మాంకాలమ్మ బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు....

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

వేగం పుంజుకున్న ప్రక్రియ ఆదివారం ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రుల కీలక సమావేశాలు క్షేత్రస్థాయి నుంచి ఆశావాహుల జాబితా సేకరణ సీఎం, టీపీసీసీ చీఫ్ ఆమోదంతో తుది జాబితా ప్రకటన కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ కాంగ్రెస్...

తిరుమల లడ్డూ ప్రసాదం వెనుక 310 ఏళ్ల చరిత్ర..

వడ నుంచి లడ్డూ వరకు ఆసక్తికర ప్రయాణం మొదట వడ, తర్వాత బూందీ కాలక్రమేణా లడ్డూగా రూపాంతరం 1803లో బ్రిటిష్ పాలనలో ప్రసాదాల విక్రయానికి శ్రీకారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ...

మందమర్రిలో ఐఎన్‌టీయూసీ మహాధర్నా…..

సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమాలు మణుగూరు డిప్‌సైడ్ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలి ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెళ్లి సమ్మయ్య డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి పరిరక్షణ కోసం తమ యూనియన్ ఉద్యమాలు చేపడుతుందని ఐఎన్‌టీయూసీ...

మందమర్రి ఏరియా గనుల్లో 106 % ఉత్పత్తి

అపరిష్కృత సమస్యల పరిస్కారం రక్షణతో కూడిన ఉత్పత్తి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా సింగరేణి బొగ్గు గనులు106% బొగ్గు ఉత్పత్తి సాధించగా, 105% ఓవర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip