📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

coalbelt 24 News

1823 POSTS
0 COMMENTS
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

‘ఫ్రేమ్‌వర్క్ ఫెర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారానే ఎరువుల బుకింగ్

ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి ఫార్మర్ ఐడీ ఉన్న రైతులకే బుకింగ్ అవకాశం మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మండల పరిధిలో రైతులు ఇకపై యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదని,...

ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

అమృత్ 2.0 కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు • ఇందిరమ్మ ఇళ్లు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై సమీక్ష మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక...

మణుగూరు ఓసీపీ సింగరేణికి కేటాయింపు కార్మికుల విజయమే: ఏఐటీయూసీ

మందమర్రి ఏరియాలో కార్మికులకు ఉచిత అల్పాహారం, తేనేటి విందు గనులు, డిపార్టుమెంట్ల వద్ద కార్మికులతో ఏఐటీయూసీ సంబరాలు పోరాట ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకోవద్దని ఇతర సంఘాలకు హితవు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మణుగూరు డీప్ సైడ్...

వెండి పెరిగింది….బంగారం తగ్గింది …

బంగారం ధరల్లో భారీ తగ్గుదల వెండి ధరలో స్వల్ప పెరుగుదల 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,47,080 కిలో వెండి ధర రూ.2,24,914 కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా పసిడి ధరలు మంగళవారం...

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం

శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి శాకాంబరి అలంకారం ఆషాఢ మాస పూజల్లో భక్తిశ్రద్ధలతో మహిళల గోరింటాకు పూజలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఆషాఢ మాసం సందర్భంగా బీబీపేటలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించిన శ్రీ కన్యక పరమేశ్వరి...

మణుగూరు ఓసి సింగరేణికే దక్కింది

గని జీవిత కాలం 25 ఏళ్ళు సింగరేణి అభివృద్ధికి ప్రధానం హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక వర్గం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థకు నిన్న తాడిచెర్ల ఓపెన్ కాస్ట్...

మణుగూరు ఓసి సింగరేణికి ఇవ్వకుంటే సమ్మె తప్పదు

జెన్కోకు ఇవ్వడానికి యాజమాన్యం కుట్ర మందమర్రిలో ఏఐటీయూసీ ఆత్మీయ సమ్మేళనం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి డైరెక్టర్‌తో జరగనున్న సమావేశాల్లో మణుగూరు ఓసీ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించే విషయంలో సానుకూల నిర్ణయం...

ఆగస్టు 10న మందమర్రి లో ‘జైల్ భరో’….

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’...

కేటీఆర్ వ్యాఖ్యల శైలి బీఆర్ఎస్‌కే భారమవుతోందా?

ప్రజా సమస్యల కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం.. కేటీఆర్ మాటలతో రాజకీయ మైలేజ్ పెరుగుతుందా ? సంయమనంతో విమర్శలు చేస్తే మంచిదా ? కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై...

ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 15–23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12–20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అధిక మాసమే ప్రధాన కారణం ఏర్పాట్లు ప్రారంభించిన టీటీడీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip