📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

coalbelt 24 News

1812 POSTS
0 COMMENTS
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

మందమర్రిలో రెండో రోజు కొనసాగిన ‘ప్రజా పోరు’ పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతర పోరాటం సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ,...

జనసేనతో పొత్తులు లేవు

ఒంటరి పోరుకే సిద్ధం సొంతంగా ఎదగడమే లక్ష్యం బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్‌రావు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: రాబోయే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేనతో సహా ఏ ఇతర...

విడాకుల కేసు ఉపసంహరించుకున్న సీఎం భార్య

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత దాఖలు...

ఆ రాష్ట్రంలో ఆగని ఒకే ఒక్క రైలు ఏమిటో తెలుసా ?

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. భారతీయ రైల్వేలో వందలాది రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఒడిశా...

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం...

బీబీపేటలో తల్లిపాల వారోత్సవాలు

ముర్రుపాలు శిశువుకు తొలి టీకా లాంటివే తల్లులకు అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బంది కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ...

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా పోరు యాత్ర

మందమర్రిలో అబ్రహం స్తూపం వద్ద ప్రారంభం సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజల్లో ప్రజా సమస్యలపై చైతన్యం...

బీబీపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం రాత్రి గస్తీ బలోపేతంపై అధికారులకు ఆదేశాలు కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ రావు, కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా డీఎస్పీ ఎస్. మధుసూదన్ రావు, సీఐ జె....

రేపు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రేపు (ఆగస్టు 7) ఉదయం 9 గంటలకు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాసవి క్లబ్ బీబీపేట,...

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

మందమర్రిలో తల్లిపాల వారోత్సవాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip