శిలాతోరణం వరకు కొనసాగిన భక్తుల క్యూలు..
నిన్న 76,464 మంది శ్రీవారి దర్శనం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పుట్టలో పాలు...
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం జరుగనున్నాయి.
బోనాలతో నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది.
సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.
అమ్మవారి దర్శనానికి 5...
ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...
జులైలో 1.30 కోట్ల లడ్డూల విక్రయం
గత రెండేళ్లతో పోలిస్తే అత్యధిక అమ్మకాలు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకు భక్తుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ...
గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా అంగరంగ వైభవంగా వేడుకలు
గ్రామ శ్రేయస్సు కోసం అమ్మవారికి ప్రత్యేక మొక్కులు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
ఇస్సానగర్ గ్రామంలో గ్రామదేవత ఊరడమ్మ పండుగను 22 ఏళ్ల అనంతరం బుధవారం అత్యంత వైభవంగా...
రాజన్నలవాడ, మేకల మార్కెట్లో ప్రత్యేక పూజలు
ప్రజల సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థన
బోనమెత్తిన మాజీ విప్ నల్లాల ఓదెలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రాజన్నలవాడ మేకల మార్కెట్ ప్రాంతాల్లో బుధవారం...
ఆత్మగౌరవానికి, మన సంస్కృతికి ప్రతీక బోనాల జాతర
నూతన మడేలేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి బోనాల సమర్పణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మన సంస్కృతికి, కులవృత్తుల ఆత్మగౌరవానికి బోనాల జాతర ప్రతీక అని మందమర్రి రజక సంఘం...
మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు
ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా సాహితీ సంస్థల సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు డాక్టర్ మర్రిపల్లి వెంకటరమణతో శతావధాన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు...
హుండీ ఆదాయం ₹4.31 కోట్లు
సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి సంబంధించిన గణాంకాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)విడుదల చేసింది.
టీటీడీ...