NIGAMA MEDIA (P) LTD
26.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, August 20, 2026

తిరుమలలో సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

శిలాతోరణం వరకు కొనసాగిన భక్తుల క్యూలు..
నిన్న 76,464 మంది శ్రీవారి దర్శనం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఇదిలా ఉండగా, నిన్న 76,464 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.94 కోట్ల ఆదాయం లభించింది. అలాగే 36,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.