కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం జరుగనున్నాయి.
బోనాలతో నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది.
సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.
అమ్మవారి దర్శనానికి 5 లక్షల మందికి పైగా భక్తులు ఆశీర్వాదం పొందుతారు.
2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు.
రేపు రంగం భవిష్యవాణి

