తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి
టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
ఈ నెల 20వ తేదీన కోస్గి కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ...
సక్రమంగాలేని ప్రభుత్వ మార్గదర్శకాలు, బీఎల్ఓ సూచనలు
ఎంసీపీఐయూ నేత పసులేటి వెంకటేష్ ఆందోళన
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
ప్రభుత్వాలు చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ...
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు
బెల్లంపల్లిలో భగత్సింగ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ
కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం మందమర్రి మండలంలో నోడల్ ఆఫీసర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని ఒంటరి మహిళల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని మండల అధికారి రాజేశ్వర్ సోమవారం చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఆయన మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో స్వయంగా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సోమవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలకు సమగ్ర భూ సర్వే ప్రక్రియ, భూ వివరాల...
చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ గారి కుమార్తె కల్వ ప్రజ్ఞా రెడ్డి దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ...
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 54వ డివిజన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి గాంధీనగర్ వరకు నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) మంచిర్యాల...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఉప్పరపల్లి, బీబీపేట గ్రామాల మధ్య చెరువు కట్ట కింద ఉన్న రహదారి కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. రహదారి...
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...