29.7 C
Munich
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

తెలంగాణ

Minister : మంత్రికి కోపం…సింగరేణి ఉద్యోగి సస్పెండ్

Minister : తెలంగాణ రాష్ట్ర మంత్రి తన తోటి ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగూడెంలోని పలు కాలనీల్లో పర్యటించారు. అభివృద్ధి పనుల గురించి సంబంధిత ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో కలిసి పర్యటించారు. సమీక్ష కూడా...

Minister : జాతరలో తెలంగాణ మంత్రి మోకాళ్లపై నిరసన

Minister : సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక క్యాబినెట్ హోదా మంత్రి మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులు ఎంత నచ్చచెప్పినా...

MLA : వామ్మో….ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఎన్ని కేసులో ?

MLA : ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి పై జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య గొడవ...

Prabas : డార్లింగ్…. డ్రగ్ అవసరమా ?

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇప్పుడు అయన కెమెరా ముందుకు వచ్చారు. కొత్తగా తన అభిమానులకు కనిపించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చొరవ తీసుకోంది. కఠినమైన నిర్ణయాలు...

Mla Malla reddi : జిమ్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి బిజీ బిజీ

కసరత్తులు చేస్తున్న మల్లారెడ్డి యూత్ తో కలిసి పోటీపడుతున్న మల్లారెడ్డి ఏడు పదుల వయసులోనూ కసరత్తులు Mla Malla reddi : బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు....

Telangana : తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త

Telangana : గత ఏడాది నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు దర్శనం వెళ్లినా...

TTD : ఆ ఒక్క రోజే వైకుంఠద్వార దర్శనం టికెట్ ఇస్తారు.

TTD:ఏడుకొండలపై వెలసిన తిరుమల,తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనంను ఘనంగా నిర్వహించడానికి టిటిడి అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునే విధంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి...

Yadagirigutta: 15 ఏళ్లుగా పాలకమండలి లేని యాదగిరి నరసన్న

Yadagirigutta: లక్ష్మీనర్సింహ స్వామి కొలువైన పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట.అటువంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రానికి పాలక మండలి లేదు. గత 15ఏళ్లుగా పాలకమండలి లేదంటే నమ్మలేని పరిస్థితి. కానీ నేటికీ పాలక మండలి లేకుండానే...

Midday : మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలి

Midday : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (CITU) మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్...

CM : 26న సీఎం తో సినీ ప్రముఖుల బేటీ ….

CM : పుష్ప-2 సినిమా చూడటానికి సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ రావడం..... అక్కడే తొక్కిసలాట జరగటం.... రేవతి అనే మహిళ చనిపోవడం...ఆమె కుమారుడుశ్రీ తేజ కోమాలోకి వెళ్లడం తెలిసిందే....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.