కోల్ బెల్ట్ ప్రతినిధి:
ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు రక్షణగా పోలీస్ శాఖ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంది. అంతేగాని ప్రజాప్రతినిధులతో ప్రజల సమక్షంలో అతి చనువుగా ఉండరాదు.ఆలా ఉంటె చూసే ప్రజలకు ఇబ్బందే అవుతుంది.పార్లమెంట్ ఎన్నికల...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకొని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు.ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా దూసుకుపోతున్నారు.బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.అభ్యర్థులను...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
దేశంలో మొదటిదశ పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇంకా పలు నియోజకవర్గాల్లో నామినేషన్ పక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా జూన్ నాలుగున ఒకేసారి ఫలితాలు...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ప్రతిపక్షాలను ఒంటరిగానే ఎదుర్కొంటున్నాడు.ఎక్కడ కూడా పొత్తులకు వెళ్ళలేదు. బీజేపీ,తెలుగుదేశం,జనసేన పార్టీలు...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు ప్రకటించింది.నిల్వ ఆస్థి,రాబడి ఉన్నప్పటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆమె బహిరంగంగానే వెల్లడించింది.అప్పులు బయట...
కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్
తమ్ముళ్లు.... మీ జగన్ అన్నకు చెప్పండి... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది సిద్ధం కాదని. యుద్ధమని చెప్పండి. మీ అన్న జగన్ కు నాకు జరుగుతున్నది యుద్ధం.ఈ యుద్ధంలో...
గేట్లు తెరిచామంటున్న సీఎం
20 మంది టచ్ లో ఉన్నారంటున్న కేసీఆర్
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మీరు,మీరు ఒకటి అంటే,కాదు మీరు,మేరే ఒకటి అంటూ ఆరోపణలు...
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరపరాజయాన్ని మూటగట్టుకుంది.అధికారం కోల్పోయి తెలంగాణ భవన్ బాట పట్టారు పార్టీ శ్రేణులు.ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడైనా పార్టీని కాపాడుకోకపోతే ఉద్యమ పార్టీగా...
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవి. మూడు పార్టీలు ఛాలెంజ్ గ తగిసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నవి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు వచ్చేనెల 13న...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తీర్పు ఇవ్వబోతున్నారు.అదేవిదంగా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాన్ ల మీద కూడా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు అభిప్రాయాన్ని చెప్పనున్నారు. నామినేషన్...