కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటివరకు 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.తెలంగాణలోనే భారీ ఎత్తున తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు అరెస్టులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆమెను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలు లో పెట్టింది. బెయిల్ కోసం ఆమె...
ఇప్పటికే సారొచ్చారు
మరో ఇద్దరు యూనియన్ నేతలు కాంగ్రెస్ గూటికి ???
యూనియన్ లో మొదలైన అసంతృప్తి
కోల్ బెల్ట్ న్యూస్:కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉంది.రాష్ట్రంనుంచి కాంగ్రెస్ పార్టీ...
ఈడీకి బయపడే రాజీనామా
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు అరెస్ట్ అవుతుండగా, మరికొందరు పార్టీని వీడుతున్నారు.తాజాగా కేజ్రీవాల్ మంత్రివర్గంలోని సాంఘిక సంక్షేమ శాఖా...
కవిత బినామీ ఆస్తులు కోరుట్లలోనే ???
కోరుట్ల,మెటుపల్లి ప్రాంతాల్లో వాలిన ED
బినామీ నాయకుల్లో మొదలైన గుబులు
తీహార్ జైలులోనే కవిత
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి :
స్వయానా ముఖ్యమంత్రి కూతురు కావడంతో ఎమ్మెల్సీ...
...తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు
...వాయవ్యం గేట్ వద్దు
...ఈశాన్యం గేట్ నుంచే నడవాలి
---------------------
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
---------------------
భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు,కార్యకర్తలు పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో...
మద్దతు పలికిన ఎమ్మెల్యేలు
వంశీ గెలుపు ఖాయం
కలిసికట్టుగా కృషిచేస్తాం
-------------------
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
-------------------
పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల వేట ఇంకా ప్రధాన పార్టీల్లో కొనసాగుతూనే ఉంది.రాష్ట్రంలో భారత...
మంచిర్యాల జిల్లాలో యూనియన్ X కాంగ్రెస్
యూనియన్ ఓటమితో ఎమ్మెల్యే అసంతృప్తి
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ చతికిలపడిపోయింది.పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల్లో ఒక్కొక్కరు సైకిల్ దిగి అధికారం ఉన్న గూటికి వెళుతున్నారు.ఇప్పడు ఆ జాబితాలో తెలుగు దేశం పార్టీలో...
Congress: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.పరిపాలన రెండు నెలలపాటు కొనసాగింది. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ప్రకటించింది.ఒకవైపు వాటి అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గ సహచరులు నిర్ణయాలు...