ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా పార్వతి రాజేష్ కుమార్,
జనరల్ సెక్రటరీ గా రామ్ వేణు
గౌరవ సలహాదారుగా కనపర్తి రమేష్
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
మందమర్రిలో నూతనంగా కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటు...
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి చెన్నూర్:
చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళనకరమని రామిళ్ల రాధిక అన్నారు. విద్యార్థులకు శుభ్రమైన నీరు,...
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
దివంగత పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున సుదర్శన్రెడ్డి కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక...
ఒంటరి పోరుకే సిద్ధం
సొంతంగా ఎదగడమే లక్ష్యం
బీజేపీ చీఫ్ ఎన్. రామచందర్రావు
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
రాబోయే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేనతో సహా ఏ ఇతర...
ప్రజా సమస్యల కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం..
కేటీఆర్ మాటలతో రాజకీయ మైలేజ్ పెరుగుతుందా ?
సంయమనంతో విమర్శలు చేస్తే మంచిదా ?
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై...
మంత్రి వివేక్ అభివృద్ధి పనులు కేవలం ప్రచారానికే పరిమితం
పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ సంజయ్ కుమార్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మున్సిపాలిటీలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివేక్ చేస్తున్న...
మంచిర్యాలలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభ
కనీస వేతనం రూ.26 వేల అమలు
ప్రైవేటీకరణ నిలిపివేతపై తీర్మానాలు
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
భారతదేశంలో సుమారు 54 కోట్ల మంది కార్మికులు ఉన్నప్పటికీ కేంద్రంలోని...
వేగం పుంజుకున్న ప్రక్రియ
ఆదివారం ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రుల కీలక సమావేశాలు
క్షేత్రస్థాయి నుంచి ఆశావాహుల జాబితా సేకరణ
సీఎం, టీపీసీసీ చీఫ్ ఆమోదంతో తుది జాబితా ప్రకటన
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ కాంగ్రెస్...
పున్నా కైలాష్ నేత భవితవ్యంపై ఉత్కంఠ –
కోమటిరెడ్డి వర్గం వర్సెస్ రేవంత్ వర్గం?
బీసీ సమీకరణాలపై కాంగ్రెస్కు కొత్త సవాల్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ కాంగ్రెస్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)...
బాధితులకు న్యాయం ఎక్కడ?..
కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్లను ఏకకాలంలో ప్రశ్నించిన కవిత
కోల్ బెల్ట్ న్యూస్(సిరిసిల్ల):
సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన దళితులపై దాడి ఘటన మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. భారత...