ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి క్రీడాకారులు కోల్ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్...
శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–IIIపై కేంద్రం పునరాలోచించాలి
AITUC రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణలోని బొగ్గు వనరులు సింగరేణి సంస్థకే చెందేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC)...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
కార్పొరేట్ ఎస్టేట్ జనరల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎస్. గోపాల రాజు తొలిసారిగా మందమర్రి ఏరియాకు విచ్చేయగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి సింగరేణి పాఠశాలలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు,...
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి
సురక్షిత బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలి:
మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సూపర్ బజార్ (ఎల్పీజీ) ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న సిబ్బందిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అభినందించారు. బుధవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్...
కార్మికుల హక్కుల సాధనకు పోరాడుదాం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య
కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):
సకల వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి నిలిచిన నేల ఇది. నాగేటి చాళ్లపై పెళ్లుబికిన రైతాంగ పోరాటాలకు సాక్ష్యమైన తెలంగాణలో,...
సింగరేణిలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాం
టీబీజీకేఎస్ది విష ప్రచారం
దమ్ముంటే ప్రెస్మీట్లో నిజాలు తేల్చుకుందాం
చరిత్ర హీనులు ఎవరో కార్మికులకు తెలుసు
SCWU రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల 24 డిమాండ్ల...
INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ సింగరేణి డైరెక్టర్ (పా)ను కలిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని...
ఈ నెల 21న ఆర్ఎల్సీ తో చర్చలు
చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటన
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ...