YS JAGAN : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అధికారం పోయింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆయనకు అంతో,ఇంతో బీజేపీ నీడ దొరికింది....
Ex CM Kcr : తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రజలు కోలుకోడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అధికార యంత్రాంగం సహాయ, సహకారాలు అందిస్తోంది. గులాబీ శ్రేణులు...
YS Jagan : విజయవాడ లో వరద బాధితుల భాదలు తీరడంలేదు. ఐదు రోజులు అయినప్పటికీ నేటికీ కూడా ప్రజలు తినడానికి నోచుకోవడంలేదు. ఇల్లు, పొలము, చేను అంతా కూడా బురదలో చిక్కుకుపోయింది....
మృతుల్లో ఇద్దరు కీలక నేతలు
పోలీసులకు గాయాలు
మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం
Encounter : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి - ములుగు జిల్లాల సరిహద్దుల్లో గురువారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన...
encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు. మరోవైపు వయోభారం. స్థావరాల గొడవలు. వీటన్నిటికీ తోడుగా ఎన్కౌంటర్లు. ఈ నేపథ్యంలో పార్టీ త్రిశంకుస్వర్గంలో పడిందనే అభిప్రాయాలు సైతం...
YCP leaders : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో సతమతమవుతోంది. ప్రజలు ఒక్క పూట తినడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది ఇళ్లల్లో పొయ్యి వెలిగింది లేదు. కడుపులోకి...
KTR : రాష్ట్రంలో వరదలతో జనం అవస్థలు పడుతున్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. చెమటోడ్చిన సొమ్మంతా వరద పాలైనది. జనం కన్నీళ్లు తుడిచే నాయకులే కరువైనారు....
MP Etala Rajendar : హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను అమలుచేస్తున్నారు. నా వాళ్ళు, నీ వాళ్ళు అని చూడకుండా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు....
Mancheryala BJP : మంచిర్యాల జిల్లాల్లోని కమలం నేతల్లో లుకలుకలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్, బిఆర్ఎస్ అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావ్,...
brs : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో హైడ్రా ఒకటి కావడం విశేషం. రాజకీయంగా ఎలాంటి ఎదురుదెబ్బ...