కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సూపర్ బజార్ (ఎల్పీజీ) ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న సిబ్బందిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అభినందించారు. బుధవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్...
మందమర్రి, సెప్టెంబర్ 16:
సోమగూడెంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో ఈ నెల 20న నిర్వహించనున్న కుంగ్ఫు రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ పోటీల ట్రోఫీని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ బుధవారం ఆవిష్కరించారు. ఈ...
హీరోగా మేఘాంశ్కు మంచు మనోజ్ శుభాకాంక్షలు
శ్రీహరి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్
మేఘాంశ్ విజయవంతం కావాలని ఆకాంక్ష
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం...
ఉన్నత విద్య కోసం లండన్కు మీనాక్షి నటరాజన్
కొత్త బాధ్యతల కోసం పలువురు సీనియర్ల పేర్ల పరిశీలన
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ప్రస్తుతం రాష్ట్ర...
పెద్దపల్లి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలి
టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
ఈ నెల 20న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప...
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గానకోకిల ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ కథానాయిక...
వర్షం, ఎండలో ప్రయాణికులు, విద్యార్థుల అవస్థలు
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
బెల్లంపల్లిలోని కొత్త బస్టాండ్లోకి బస్సులు వెళ్లకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బస్సులను బస్టాండ్ వెలుపల రోడ్డుపైనే...
18లోగా హామీలు అమలు చేయకుంటే హైదరాబాద్ దిగ్భంధం
టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో హైదరాబాద్ దిగ్భంధానికి...