శిలాతోరణం వరకు కొనసాగిన భక్తుల క్యూలు..
నిన్న 76,464 మంది శ్రీవారి దర్శనం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...
పూర్వ వైభవం కోసం వ్యూహం
బీజేపీ ప్రభావాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం
కాంగ్రెస్ వ్యతిరేక ఓటును తమవైపు మళ్లించేందుకు కార్యాచరణ
స్థానిక సమస్యలే అజెండాగా వరుస ఆందోళనలకు సిద్ధం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ఉత్తర తెలంగాణలో కోల్పోయిన రాజకీయ...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లారి లింగం కుటుంబ సభ్యులతో కలిసి...
INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ సింగరేణి డైరెక్టర్ (పా)ను కలిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పత్తి పంటలో పంటల సరళి, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆదిల్పేట గ్రామంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పత్తి ఉత్పాదకత మిషన్ (ఎంసీపీ)...
ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత శిక్షణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు వారి ప్రతిభకు అడ్డంకి కాకూడదని, ప్రతిభను ఆయుధంగా చేసుకుని ప్రతి పేద యువతీ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించే...
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట–1 ఇంక్లైన్ గనిని డీడీఎంఎస్ (ఎలక్ట్రికల్) కమల్ చౌదరి సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గనికి సంబంధించిన...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
వానాకాలం సీజన్లో సన్న రకం వరి సాగు చేసే రైతులు ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ...
కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని):
TGBKS బాయిబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య (TGBKS) వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య RG-1 ఏరియా, ఏరియా వర్క్షాప్ను సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను...