కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాకారం శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరి నాట్లను ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలు చెరువులు, కుంటలు నిండిపోవడంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నూరు...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాలను శనివారం ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల...
రవితేజపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి
టీయూడబ్ల్యూజే హెచ్–143 కో-కన్వీనర్ రేనుకుంట్ల శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఆర్బీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పుల్ల రవితేజపై...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోబ్బరి సుధారాణి బాపురెడ్డి తన చేతుల మీదుగా...
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
హైదరాబాద్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,64,000గా నమోదైంది. గత రోజుతో పోలిస్తే రూ.1,400 పెరిగింది.
ఆభరణాల తయారీలో...
సంస్థాగత పునర్నిర్మాణం
నాయకత్వ సర్దుబాట్లు
నవంబర్ నుంచి రాష్ట్రంపై పూర్తి ఫోకస్
పది మందితో ప్రత్యేక కమిటీ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది....
శిలాతోరణం వరకు కొనసాగిన భక్తుల క్యూలు..
నిన్న 76,464 మంది శ్రీవారి దర్శనం
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...