Singareni : పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలుపొందడం మూడు పార్టీలకు కీలకమైనది. ముందు నుంచి అక్కడ ఎవరు పోటీచేస్తారు అనేది నియోజకవర్గంలో చర్చ జరిగింది రాజకీయ వర్గాల్లో. ఏ పార్టీ...
MODI: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయపతాకాన్ని ఎగురవేయాలని కాషాయ దళం విస్తృత ప్రచారం చేస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే దీటుగా ప్రచారం చేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ, నడ్డా, అమితాషా...
cm attack bjp,brs : పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్. బీజేపీ. కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్రంగా చేసుకుంటున్నారు. అవినీతి, పరిపాలన, హామీలు, నిర్లక్ష్యం వంటి అంశాలనే...
CM REVANTH REDDY : భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పై సానుభూతి వ్యక్తం అవుతోంది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఒక్క బాపురావు కే బీజేపీ పెద్దలు...
Narendra Modi : భారతీయ జనతా పార్టీకి ముగ్గురు నేతలు కీలకం. ఒకరు ప్రధాన మంత్రి మోడీ. మరొకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇంకొకరు మంత్రి అమిత్ షా. మోదీ లక్ష్యం...
ADILABAD PARLAMENT .... ఆదిలాబాద్ అనడం కంటే అడవుల జిల్లా అంటేనే అందరికి తెలుసు. అడవులతో విస్తరించిన జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆదివాసీలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో...
BJP :తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తినది. కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తరుపున ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోమ్ మంత్రి...
Malkajgiri : తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వేడికింది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలువడానికి ప్రధాన పార్టీలు కుస్తీపడుతున్నాయి. ఎక్కడ చుసినా పోటీ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర...