కార్మికుల విరాళం రూ.10 లక్షలు
యాజమాన్యం మ్యాచింగ్ గ్రాంట్ రూ.10 లక్షలు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
గత సంవత్సరం కేకే-5 గనిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు రసపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబానికి సింగరేణి...
మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
స్థానిక పాఠశాలలో మందమర్రి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో "సైబర్ క్రైమ్ – ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో సైబర్ నేరాలపై మందమర్రి పోలీస్...
Students : మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని, వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు SFI జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రం...
Govt Hm : కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతల ప్రభాకర్ తన ఇద్దరు పిల్లలను మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. చింతల మృణాళిని ని మూడో...
Students : పదో తరగతి విద్యార్థులకు ఇటీవలనే పరీక్షలు పూర్తయినవి. ఫలితాలు కూడా మే మొదటి వారంలో ఇవ్వడానికి SSC బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజులకు మార్కుల...
Education : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండేవి. ఇందులో సగానికిపైగా మారుమూల ప్రాంతాలే. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అప్పుడు కూడా జిల్లా ఉన్నతాధికారులకు సమస్యలు ఎదురైనాయి. పరిష్కరించారు. మంచిని...
Bibipeta : మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, వెలకట్టలేని ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పనిసరని బీబీపేట ఎస్సై ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పోలీస్...
Plastic : మంచిర్యాల పట్టణం జన్మ భూమి నగర్ లోని ఎథిక్ అకాడమీ స్కూల్లో "పేపర్ ఓవర్ ప్లాస్టిక్" వారోత్సవాలను పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులచే తయారు చేయించిన కాగితపు...
Education : ప్రాథమిక దశలో పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యనే పునాదితో సమానమని సింగరేణి కాలరీస్ శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవ రెడ్డి స్పష్టం చేశారు....