32.8 C
Munich
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

students

కేకే-5 గని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం

కార్మికుల విరాళం రూ.10 లక్షలు యాజమాన్యం మ్యాచింగ్ గ్రాంట్ రూ.10 లక్షలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): గత సంవత్సరం కేకే-5 గనిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు రసపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబానికి సింగరేణి...

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): స్థానిక పాఠశాలలో మందమర్రి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో "సైబర్ క్రైమ్ – ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో సైబర్ నేరాలపై మందమర్రి పోలీస్...

Students : అవస్థల్లో కేజీబీవీ విద్యార్థినిలు

Students : మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని, వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు SFI జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రం...

Govt Hm : ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చేర్పించిన ప్రధానోపాధ్యాయుడు

Govt Hm : కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతల ప్రభాకర్ తన ఇద్దరు పిల్లలను మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. చింతల మృణాళిని ని మూడో...

Students : పదోతరగతి విద్యార్థులకు ఎన్ని అవకాశాలో తెలుసా ?

Students : పదో తరగతి విద్యార్థులకు ఇటీవలనే పరీక్షలు పూర్తయినవి. ఫలితాలు కూడా మే మొదటి వారంలో ఇవ్వడానికి SSC బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలు ప్రకటించిన పదిహేను రోజులకు మార్కుల...

Education : పర్యవేక్షణ లోపం…పసిపాపలకు శాపం

Education : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండేవి. ఇందులో సగానికిపైగా మారుమూల ప్రాంతాలే. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అప్పుడు కూడా జిల్లా ఉన్నతాధికారులకు సమస్యలు ఎదురైనాయి. పరిష్కరించారు. మంచిని...

Bibipeta : మనిషి ప్రాణం వెలకట్టలేనిది-SI ప్రభాకర్

Bibipeta : మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, వెలకట్టలేని ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పనిసరని బీబీపేట ఎస్సై ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పోలీస్...

Plastic : ఎథిక్ అకాడమీ స్కూల్లో “పేపర్ ఓవర్ ప్లాస్టిక్”

Plastic : మంచిర్యాల పట్టణం జన్మ భూమి నగర్ లోని ఎథిక్ అకాడమీ స్కూల్లో "పేపర్ ఓవర్ ప్లాస్టిక్" వారోత్సవాలను పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులచే తయారు చేయించిన కాగితపు...

Education : ప్రాథమిక విద్యనే విద్యార్థికి పునాది

Education : ప్రాథమిక దశలో పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యనే పునాదితో సమానమని సింగరేణి కాలరీస్ శ్రీరామ్ పూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవ రెడ్డి స్పష్టం చేశారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.