1000 రోజుల పాలన అంతా మోసాల మయం
టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో...
ఈ నెల 21న ఆర్ఎల్సీ తో చర్చలు
చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటన
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ...
ఆగస్టు 24 నుంచి సమ్మెకు
మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంఘం హెచ్చరిక
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ...
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. భారతీయ రైల్వేలో వందలాది రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఒడిశా...
రాకపోకలకు ఏకైక మార్గమైన వంతెన ప్రమాదకర స్థితిలోనే.
వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ప్రధాన వంతెన (బ్రిడ్జి) శిథిలావస్థకు చేరుకుని చాలా కాలం గడుస్తున్నప్పటికీ...
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ, దోమకొండ పరిధిలో ఇంకా eKYC పూర్తి చేయని భారత్ గ్యాస్ వినియోగదారులు వెంటనే తమ eKYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఏజెన్సీ...