NIGAMA MEDIA (P) LTD
16.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

not

ప్రజల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

1000 రోజుల పాలన అంతా మోసాల మయం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్‌ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో...

సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించకుంటే సమ్మె తప్పదు

ఈ నెల 21న ఆర్‌ఎల్‌సీ తో చర్చలు చర్చలు విఫలమైతే సమ్మె తేదీ ప్రకటన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ...

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

ఆగస్టు 24 నుంచి సమ్మెకు మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంఘం హెచ్చరిక కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ...

ఒక్కరోజు గైర్హాజరుకే వివరణ కోరడం సరికాదు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): శాంతిఖని గనిలో ఒక్కరోజు గైర్హాజరైన కార్మికుడు నాగాకు వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం లేఖ జారీ చేయడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు...

ఆ రాష్ట్రంలో ఆగని ఒకే ఒక్క రైలు ఏమిటో తెలుసా ?

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. భారతీయ రైల్వేలో వందలాది రైళ్లు నడుస్తున్నప్పటికీ, ఒడిశా...

మణుగూరు ఓసి సింగరేణికి ఇవ్వకుంటే సమ్మె తప్పదు

జెన్కోకు ఇవ్వడానికి యాజమాన్యం కుట్ర మందమర్రిలో ఏఐటీయూసీ ఆత్మీయ సమ్మేళనం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి డైరెక్టర్‌తో జరగనున్న సమావేశాల్లో మణుగూరు ఓసీ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించే విషయంలో సానుకూల నిర్ణయం...

బీబీపేట బ్రిడ్జిపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే ఆందోళన

రాకపోకలకు ఏకైక మార్గమైన వంతెన ప్రమాదకర స్థితిలోనే. వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ప్రధాన వంతెన (బ్రిడ్జి) శిథిలావస్థకు చేరుకుని చాలా కాలం గడుస్తున్నప్పటికీ...

EKYC చేయని భారత్ గ్యాస్ వినియోగదారులకు అత్యవసర విజ్ఞప్తి

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట): శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ, దోమకొండ పరిధిలో ఇంకా eKYC పూర్తి చేయని భారత్ గ్యాస్ వినియోగదారులు వెంటనే తమ eKYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఏజెన్సీ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.