మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు
ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా సాహితీ సంస్థల సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు డాక్టర్ మర్రిపల్లి వెంకటరమణతో శతావధాన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు...