NIGAMA MEDIA (P) LTD
22.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వేదం

Gabbilam : గబ్బిలం ఇంటిలోకి వస్తే ఏమవుతుంది ?

Gabbilam : పక్షులు, జంతువులు ఇంటిలోకి వస్తుంటాయి. ఇంటిపైన వాలుతుంటాయి. కొన్నింటి వలన మంచి జరుగుతుంది. మరికొన్నింటి వలన అశుభం జరుగుతుందని వేదంలో ఉంది. కానీ గబ్బిలం ఇంటిలోకి ప్రవేశిస్తే ఏమవుతుంది. మంచి...

shivaratri : శివరాత్రి రోజు ఈ ఐదు వస్తువులు ఇంటికి తెచ్చుకోండి. అంతా శుభమే జరుగుతుంది.

shivaratri : శివరాత్రి పండుగ ఎంతో పవిత్రమైనది. భక్తి శ్రద్దలతో పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. సమీప నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. శివనామస్మరణం చేస్తూ జాగరణ...

Sivaratri :శివరాత్రి రోజు ఉపవాసదీక్ష విరమణ ఈ విధంగా చేయాలి

Sivaratri : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని అనేకమంది భక్తులు ఒకరోజు ఉపవాస దీక్ష భక్తితో చేస్తారు. శివనామ స్మరణంతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. జాగరణ చేయడానికి భక్తులు...

sivaratri : శివరాత్రి పర్వదినం ఈరోజు వస్తుంది ? సమయం ఎప్పుడు ?

sivaratri : శివరాత్రి పర్వదినం గొప్ప పండుగ. ఆరోజు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. నదుల్లో పుణ్య స్నానం చేస్తారు. ఉపవాస దీక్షతో రాత్రంతా మెలకువతో ఉండి భక్తి గీతాలు ఆలపిస్తారు. శివుడికి...

sivaratri : శివరాత్రి రోజు ఆ పాత్రతో అస్సలు పూజ చేయకండి

sivaratri : మహా శివరాత్రి ఎంతో గొప్పనైన పర్వదినం. నది జలాల పుణ్యస్నానం. ఉపవాసం. జాగరణ, శివపార్వతుల కళ్యాణంతో పాటు శివనామస్మరణతో శివాలయాలు సందడిగా ఉంటాయి. ప్రతి హిందూ కుటుంబం కూడా ఇంటిలో...

Sivaratri : శివరాత్రి రోజు ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Sivaratri : మహా శివరాత్రి పర్వదినం. ఏంతో పవిత్రమైనది. భక్త జనమంతా నదుల్లో పుణ్యస్నానాలు చేస్తారు. శివ పార్వతులకు ఉపవాస దీక్షతో పూజలు చేస్తారు. జాగరణ చేసి తమ భక్తిని చాటుకుంటారు. మరి...

Thirumala : తిరుమలలో ఆకస్మిక తనికీలు

Thirumala : ఏడుకొండలపై వెలసిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తనికీలు చేపట్టారు. దేవస్థానం పరిధిలోని వివిధ సేవా సంస్థలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు...

Thirumala : తిరుమలలో హై అలర్ట్

Thirumala : సూర్య జయంతిని పురస్కరించుకొని శుక్లపక్ష సప్తమి తిథిలో వచ్చే రథ సప్తమి వేడుకలను టీటీడీ బోర్డు తిరుమలలో ఘనంగా నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన...

Ustav : ఘనంగా భారతీయ సంస్కృతి ఉత్సవ్‌

Ustav : కర్ణాటక రాష్ట్రం సేడం పట్టణంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైనది. ఉత్సవాన్ని నిర్వహించడానికి 240 ఎకరాల్లో వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 6 తేదీ...

Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి… 15 మంది మృతి.

Kumbhamela : మహా కుంభ మేళాలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మౌని అమావాస్య కావడంతో తెల్లవారుజామున రెండున్నర గంటలకే భక్తులను...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.