OLD SITY : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేసవి ఉష్ణోగ్రతను మించి పోతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో...
Malkajgiri : తెలంగాణ లో ఎన్నికల వాతావరణం వేడికింది. 17 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలువడానికి ప్రధాన పార్టీలు కుస్తీపడుతున్నాయి. ఎక్కడ చుసినా పోటీ కాంగ్రెస్,భారతీయ జనతా పార్టీ,భారత రాష్ట్ర...
pavankalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఒంటరిగా ఎన్నికల బరిలో ఉండలేదు. భారతీయ జనతా పార్టీ,తెలుగు దేశం పార్టీలతో కలిసి...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమాన్ని లేవనెత్తారు.ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా కేసీఆర్ కావడం విశేషం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబములో కొందరు ముందుగా ప్రవేశించారు. మరి కొందరు వెనుక పాల్గొనడం...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.మరో ఇరువై రోజుల్లో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగ నుంది.గులాబీ అధినేత కేసీఆర్ తన అభ్యర్థులను ప్రకటించారు. బిజెపి కూడా...
కోల్ బెల్ట్ ప్రతినిధి :
దేశంలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు. మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.విజయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు.పోటీచేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు తమ ఆదాయం,ఖర్చు,మిగులుపాటు,అప్పులు,పోలీస్ కేసులు...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ప్రజాప్రతినిధులతోపాటు ప్రజలకు రక్షణగా పోలీస్ శాఖ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంది. అంతేగాని ప్రజాప్రతినిధులతో ప్రజల సమక్షంలో అతి చనువుగా ఉండరాదు.ఆలా ఉంటె చూసే ప్రజలకు ఇబ్బందే అవుతుంది.పార్లమెంట్ ఎన్నికల...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకొని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు.ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా దూసుకుపోతున్నారు.బస్సు యాత్రల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.అభ్యర్థులను...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
దేశంలో మొదటిదశ పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇంకా పలు నియోజకవర్గాల్లో నామినేషన్ పక్రియ కొనసాగుతోంది. మరికొన్ని నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా జూన్ నాలుగున ఒకేసారి ఫలితాలు...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ప్రతిపక్షాలను ఒంటరిగానే ఎదుర్కొంటున్నాడు.ఎక్కడ కూడా పొత్తులకు వెళ్ళలేదు. బీజేపీ,తెలుగుదేశం,జనసేన పార్టీలు...