24.5 C
Munich
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

పాలిటిక్స్‌

కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు ప్రకటించింది.నిల్వ ఆస్థి,రాబడి ఉన్నప్పటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆమె బహిరంగంగానే వెల్లడించింది.అప్పులు బయట...

సిద్ధం కాదు..యుద్ధం… వైఎస్ షర్మిల

కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్ తమ్ముళ్లు.... మీ జగన్ అన్నకు చెప్పండి... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది సిద్ధం కాదని. యుద్ధమని చెప్పండి. మీ అన్న జగన్ కు నాకు జరుగుతున్నది యుద్ధం.ఈ యుద్ధంలో...

ఎవరు ఎవరికి టచ్ లో ఉన్నారు….

గేట్లు తెరిచామంటున్న సీఎం 20 మంది టచ్ లో ఉన్నారంటున్న కేసీఆర్ కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మీరు,మీరు ఒకటి అంటే,కాదు మీరు,మేరే ఒకటి అంటూ ఆరోపణలు...

ఎవరికోసం ఈ బస్సు యాత్ర…. కేసీఆర్

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరపరాజయాన్ని మూటగట్టుకుంది.అధికారం కోల్పోయి తెలంగాణ భవన్ బాట పట్టారు పార్టీ శ్రేణులు.ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడైనా పార్టీని కాపాడుకోకపోతే ఉద్యమ పార్టీగా...

ఆ ఇద్దరికీ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమే…

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవి. మూడు పార్టీలు ఛాలెంజ్ గ తగిసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నవి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు వచ్చేనెల 13న...

ఆంధ్ర ప్రదేశ్ లో వెల్లడైన సర్వే ఫలితాలు

కోల్ బెల్ట్ ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తీర్పు ఇవ్వబోతున్నారు.అదేవిదంగా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాన్ ల మీద కూడా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు అభిప్రాయాన్ని చెప్పనున్నారు. నామినేషన్...

20 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నరు….

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ మాజీ సీఎం,బిఆర్ఎస్ అధినేత కేసీఆర్...

మల్కాజిగిరిపై ముచ్చటపడుతున్న ముఖ్యమంత్రి

కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో విజయం సాధించాలని పీసీసీ లక్ష్యముగా పెట్టుకొంది.బిఆర్ఎస్, బీజీపీ కంటే దీటుగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ప్రతి...

వాడో మనిషి…నువ్వో మనిషివి…పో

కాంట్రాక్టర్లను మందలించిన ఎమ్మెల్యే పనుల ఆలస్యంపై అసంతృప్తి కోల్ బెల్ట్ ప్రతినిధి: మంచిర్యాల జిల్లాలోని ఒక ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను మందలించిన సంఘటన జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.విశ్వసనీయ వర్గాల తోపాటు,పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం...

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల్లో మార్పులు,చేర్పులు

మూడు స్థానాల్లో మూడో స్థానంకు పరిమితం ప్రచారంలో వెనుకబాటుతనమే ప్రధాన కారణం కోల్ బెల్ట్ ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై అనేక కళలు కన్నది.రెండంకెల పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటామని సభలు, సమావేశాల్లో ప్రకటించింది.అందుకు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.