NIGAMA MEDIA (P) LTD
16.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 21, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

పాలిటిక్స్‌

BRS : సార్ కు ….. ముహూర్తం కుదిరింది

BRS : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. కేవలం ఒకే ఒక్క రోజు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్...

BRS : ఆ ఎమ్మెల్యేతో ఇబ్బంది పడుతున్న బిఆర్ఎస్

BRS : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి గులాబీ శ్రేణులు ప్రభుత్వ పనితీరును ఎండగడుతూనే ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్ర సమస్యలపై మీడియా...

BJP : బీజేపీ లో అభ్యర్థుల ఎంపిక వాళ్ళ చేతుల్లోనే ?

BJP : ఎన్నికల పండుగ వచ్చిందంటే కొందరు ఎమ్మెల్యేగా, మరికొందరు ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రాష్ట్రము నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు టికెట్ దక్కించుకోడానికి ప్రదక్షిణలు చేస్తారు.ఇప్పుడు అటువంటి సూత్రాలకు భారతీయ...

Singareni : సింగరేణి కార్మిక సంఘాలపై సికాస అసంతృప్తి

Singareni : 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల వాటాను సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇవ్వాలని మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి...

By elections : తెలంగాణ లో ఉప ఎన్నిక ఆ పార్టీకే లాభం

By elections : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. గులాబీ శ్రేణులు నిరుద్యోగులైనారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బిఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ...

Singareni : ఎనిమిది నెలల తర్వాత సింగరేణిలో దక్కిన గౌరవం

Singareni : సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఒక్క రోజులోనే నిర్వహిస్తుంది కార్మిక శాఖ. అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. సింగరేణి లో ఏరియాల వారిగా ప్రాతినిధ్య సంఘంగా ఎవరు విజయం సాధించారు...

YS JAGAN : బెంగుళూర్ లో జగన్ జోరుగా మంతనాలు ?

YS JAGAN : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అధికారం పోయింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆయనకు అంతో,ఇంతో బీజేపీ నీడ దొరికింది....

Ex CM Kcr : ఆ రెండు ప్రధాన అస్త్రాలతో కేసీఆర్ ప్రజల్లోకి

Ex CM Kcr : తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రజలు కోలుకోడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అధికార యంత్రాంగం సహాయ, సహకారాలు అందిస్తోంది. గులాబీ శ్రేణులు...

YS Jagan : జగన్ ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలుసా ?

YS Jagan : విజయవాడ లో వరద బాధితుల భాదలు తీరడంలేదు. ఐదు రోజులు అయినప్పటికీ నేటికీ కూడా ప్రజలు తినడానికి నోచుకోవడంలేదు. ఇల్లు, పొలము, చేను అంతా కూడా బురదలో చిక్కుకుపోయింది....

YCP leaders : అయన వస్తే ఏం జరుగుతుందో వైసీపీ నేతలకు తెలియదా ?

YCP leaders : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో సతమతమవుతోంది. ప్రజలు ఒక్క పూట తినడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది ఇళ్లల్లో పొయ్యి వెలిగింది లేదు. కడుపులోకి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.