NIGAMA MEDIA (P) LTD
18.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

తాజా వార్తలు

Singareni : 11 ఏళ్ల తర్వాత సింగరేణికి రెగ్యులర్ డైరెక్టర్ (పా ) నియామకం

Singareni : సింగరేణి సంస్థ అంటేనే బొగ్గు గనులు. అంతే కాదు బోలెడు కార్మిక సమస్యలు. ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, సంక్షేమం ఇలా ఎన్నో సమస్యలను కార్మికుల కోసం వెంట, వెంట పరిష్కరించాల్సి...

Rain : తెలంగాణలో భారీ వర్షాలు

Rain : తెలంగాణ లో రానున్న ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్న...

Adellu : ఎదురుకాల్పుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు మృతి

అడెల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా అదనపు భాద్యతలు 2022 లో భార్య లింగవ్వ ఎన్కౌంటర్ లో మృతి 2016 లో లింగవ్వ సోదరుడు రవీందర్ సరెండర్ ఉమ్మడి ఆదిలాబాద్ లో పార్టీ...

2000 Notes : ప్రజల చేతిలో రూ : 2000 నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

2000 Notes : రెండువేల నోట్ల విషయంపై రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక కీలక ప్రకటన చేసింది. రద్దు చేసిన రెండువేల నోట్ల గురించి తెలిసిన విషయమే. రద్దు చేస్తున్నామని బ్యాంకు...

Govt Hm : ప్రభుత్వ పాఠశాలలో తన పిల్లలను చేర్పించిన ప్రధానోపాధ్యాయుడు

Govt Hm : కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతల ప్రభాకర్ తన ఇద్దరు పిల్లలను మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. చింతల మృణాళిని ని మూడో...

Thirupathi : కేంద్ర బలగాల లక్ష్యం మావోయిస్టు తిప్పరి తిరుపతి

*** ఎవరు ఈ తిరుపతి ? ***రూ : కోటి రివార్డ్ ప్రకటించిన NIA Mavoist Thirupathi :మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎదురు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. ఈయన...

Mavoist : నేల రాలిన మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు

ఆదిలాబాద్ జిల్లాతో సంబంధం సికాస బలోపేతంలో ముఖ్యపాత్ర కటకం సుదర్షన్ తో కలిసి జిల్లాలో అడుగులు ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి Mavoist : ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్...

Telangana : కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు

Telangana : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్...

Tirumala : శ్రీవారి తులాభారంలో అక్రమాలు ?

Tirumala : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కొందరు నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంటగలిపారు. దేవుడి సొమ్మును దొరికినంత దోచుకొని పలువురు జేబులు...

India : 1971 లో ఇండియా కు నమ్మకమైన మిత్రుడు ఎవరో తెలుసా ?

India : 1971 లో మన దేశానికి, పాకిస్తాన్ కు యుద్ధం జరిగింది. అకస్మాత్తుగా మన దేశంపై పాకిస్తాన్ యుద్దాన్ని చేపట్టింది. ఊహించని రీతిలో యుద్ధం జరుగుతోంది. మన సైన్యం కూడా తగిన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.