24.4 C
Munich
Sunday, July 26, 2026

Telangana : కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Telangana : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు సైతం కమిషన్ నోటీసులు జారీచేసింది.

బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్​తో పాటు మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​లకు సైతం జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు ఇచ్చింది.

కేసీఆర్​ కేబినెట్ లో హరీశ్​రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్​ పని చేశారు. జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ ముగ్గురు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు 15 రోజులు గడువును జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఇచ్చింది.ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.