NIGAMA MEDIA (P) LTD
15.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 9, 2026

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఇదిలా ఉండగా, నిన్న శ్రీవారిని 87,658 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 40,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో క్యూలైన్లను, దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నా

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.