NIGAMA MEDIA (P) LTD
20.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, September 18, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

devotees

తిరుమలలో 78,053 మంది భక్తుల దర్శనం

కోల్ బెల్ట్ న్యూస్: హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆగస్టు 21న మొత్తం 78,053 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల...

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...

భక్తిశ్రద్ధల మధ్య మందమర్రిలో బోనాల జాతర..

రాజన్నలవాడ, మేకల మార్కెట్‌లో ప్రత్యేక పూజలు ప్రజల సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థన బోనమెత్తిన మాజీ విప్ నల్లాల ఓదెలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రాజన్నలవాడ మేకల మార్కెట్ ప్రాంతాల్లో బుధవారం...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హుండీ ఆదాయం ₹4.31 కోట్లు సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనానికి సంబంధించిన గణాంకాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)విడుదల చేసింది. టీటీడీ...

జులై 2న తిరుమలకు 66,304 మంది భక్తులు

హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు 31,811 మంది తలనీలాలు సమర్పణ సర్వదర్శనానికి 12 గంటల నిరీక్షణ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం మొత్తం 66,304 మంది భక్తులు దర్శించుకున్నట్లు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.