NIGAMA MEDIA (P) LTD
18.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

తెలంగాణ

ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

అమృత్ 2.0 కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు • ఇందిరమ్మ ఇళ్లు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై సమీక్ష మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక...

ఆగస్టు 10న మందమర్రి లో ‘జైల్ భరో’….

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’...

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత….

వేధింపులు సహించవద్దు.. వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి ఎస్‌ఐ హైమా కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు చేపడుతోందని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ హైమా తెలిపారు....

బీబీపేట బ్రిడ్జిపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే ఆందోళన

రాకపోకలకు ఏకైక మార్గమైన వంతెన ప్రమాదకర స్థితిలోనే. వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ప్రధాన వంతెన (బ్రిడ్జి) శిథిలావస్థకు చేరుకుని చాలా కాలం గడుస్తున్నప్పటికీ...

శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆంక్షలు

విమానాల భద్రత దృష్ట్యా పోలీసుల హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీజే లైటింగ్, స్కైబీమ్‌లు, సెర్చ్ లైట్ల వల్ల పైలెట్లకు ఇబ్బందులు ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు...

మరోసారి తెరపైకి ఫార్ములా-ఈ కేసు..

రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ వేగం కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): ఫార్ములా-ఈ కార్‌రేస్‌కు సంబంధించిన కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రమాదకరంగా మారిన బీబీపేట్ వంతెన……

కొత్త బ్రిడ్జి నిర్మించాలి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు.. ప్రమాదాలకు కేంద్రంగా మారిన రహదారి.. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో...

దిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ నేడు.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలు, మంత్రి వర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, డీసీసీ అధ్యక్షుల మార్పులపై కీలక చర్చలు కోల్ బెల్ట్ న్యూస్,ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నేడు దిల్లీలో జరగనుండటంతో పార్టీ వర్గాల్లో...

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ప్రభుత్వం అండ.. ?

సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకు సిద్ధం? హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు సన్నాహాలు.. అవసరమైతే ఆర్టికల్-136 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన.. హైడ్రా దూకుడు కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యంగా చర్చ కోల్ బెల్ట్...

విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అమృత్ భారత్ పథకంతో మహా రూపాంతరం రూ.714.73 కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి స్టేషన్ కోల్ బెల్ట్ న్యూస్(సికింద్రాబాద్): దేశంలోనే అత్యాధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ రైల్వే...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.