NIGAMA MEDIA (P) LTD
23.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 19, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

తెలంగాణ

ముగ్గురు ఒక్కటై ….ఓటమిపాలై

దేవాపూర్ ఎన్నికల్లో పైచేయి సాధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్. ఎమ్మెల్యే సోదరుడిదే విజయం దేవాపూర్ సిమెంట్ కంపెనీ అధ్యక్షుడిగా కొక్కిరాల సత్యపాల్ రావ్ విజయం ఎమ్మెల్యే వినోద్ కు ఛాలెంజ్ కానున్న రాబోయే...

Congress : ” కాక “నచ్చిన కార్యాలయం….నేతలకు కనిపించని వైనం

Congress : మందమర్రి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అంటేనే మాజీ కేంద్ర మంత్రి " గడ్డం వెంకటస్వామి " (కాక) కి నచ్చిన కార్యాలయం. ఆయన మాజీ మంత్రి హోదాలో ఉన్నా,...

CPM : ఆదివాసీలను పట్టించుకోని ప్రభుత్వాలు

CPM : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి జిల్లా లోని తాండూర్...

CPI : రాష్ట్ర మహాసభలకు తరలి వెళ్లిన సీపీఐ నాయకులు

CPI : మేడ్చల్ జిల్లా కుతుబుల్లా పూర్ మండలం గాజుల రామారంలో నిర్వహించనున్న భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పలువురు కమ్యూనిస్టు నాయకులు బుధవారం...

Students : అవస్థల్లో కేజీబీవీ విద్యార్థినిలు

Students : మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని, వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు SFI జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రం...

CPM : సీపీఎం ఆధ్వర్యంలో ఆగష్టు 10న ధర్నా

CPM : బిజెపి పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు,కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లుకు మతం రంగు పూసి అడ్డుకుంటున్నాయని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదశి సంకె రవి ఆరోపించారు....

Telangana : తెలంగాణ లో భూకంపం….ఆగష్టు 4న ?

Telangana : తెలంగాణ లో భూకంపం రానుందా ? అంటే అవుననే అంటున్నారు కొందరు. అంటే ఈ భూకంపం వస్తున్న విషయం శాస్త్రవేత్తలు తెలుపలేదు. అంటే ఇది ప్రకృతి వైపరిత్యాల కారణంగా సంభవించేది...

YCP-AP : మమ్మల్ని ఎవరూ అయ్యో పాపం…..అంటలేరు…ఎందుకో ?

YCP-AP : రాష్ట్ర మాజీ మంత్రి అని కూడా చూడకుండా రెండున్నర నెలల నుంచి జైల్లో పెట్టారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. తమ పార్టీ నాయకులను...

Telangana : తెలంగాణ లో బీసీ జపం

Telangana : తెలంగాణలో గల్లీ నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు రాజకీయ నాయకులు బీసీ జపం చేస్తున్నారు. వర్గం ఒకటే. కానీ రాజకీయ వర్గాలన్నీ పోరుబాటుకు సిద్ధం కావడం విశేషం. స్థానిక సంస్థల...

Court : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్ట్ కీలక తీర్పు

Court : తెలంగాణాలో బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.