ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్ సమావేశం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్ సమావేశం సోమవారం నిర్వహించారు. మందమర్రి సింగరేణి ఏరియా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం మందమర్రి మండలంలో నోడల్ ఆఫీసర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు...
కోల్ బెల్ట్ న్యూస(హైదరాబాద్):
స్థానిక కళలను, కళాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృషి...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని ఒంటరి మహిళల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని మండల అధికారి రాజేశ్వర్ సోమవారం చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో ఆయన మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో స్వయంగా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సోమవారం సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలకు సమగ్ర భూ సర్వే ప్రక్రియ, భూ వివరాల...
చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ గారి కుమార్తె కల్వ ప్రజ్ఞా రెడ్డి దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ...
సింగరేణిలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాం
టీబీజీకేఎస్ది విష ప్రచారం
దమ్ముంటే ప్రెస్మీట్లో నిజాలు తేల్చుకుందాం
చరిత్ర హీనులు ఎవరో కార్మికులకు తెలుసు
SCWU రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల 24 డిమాండ్ల...
మహబూబ్నగర్లో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
పార్టీ బలోపేతం, మైనార్టీల సమస్యలపై విస్తృత చర్చ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో...