మహబూబ్నగర్లో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
పార్టీ బలోపేతం, మైనార్టీల సమస్యలపై విస్తృత చర్చ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో...
నిజామాబాద్ సభకు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు భారీగా తరలిరావాలి
టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆగస్టు...
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 54వ డివిజన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి గాంధీనగర్ వరకు నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) మంచిర్యాల...
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
మేరా యువ భారత్ (మై భారత్) పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజశేఖర్, జిల్లా...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి కళ్యాణిఖని పాఠశాల విద్యార్థులకు శనివారం బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఇన్చార్జి రజిత...
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఉప్పరపల్లి, బీబీపేట గ్రామాల మధ్య చెరువు కట్ట కింద ఉన్న రహదారి కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. రహదారి...
జాతీయ క్రీడా దినోత్సవంలో అదనపు కలెక్టర్ విక్టర్
కోల్ బెల్ట్ న్యూస్(కామారెడ్డి):
మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం దోమకొండ కోటలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు....
బీఆర్ఎస్లో హరీశ్ను ఒంటరి చేయడమే వ్యూహమా ?
కేసీఆర్ తర్వాత నాయకత్వంపై కవిత మాస్టర్ప్లాన్
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్)
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. తన రాజకీయ...
బీబీపేట టౌన్లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట టౌన్లో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. పండుగను పురస్కరించుకుని పలువురు అక్కాచెల్లెళ్లు తమ...
మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా...