గేట్లు తెరిచామంటున్న సీఎం
20 మంది టచ్ లో ఉన్నారంటున్న కేసీఆర్
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.మీరు,మీరు ఒకటి అంటే,కాదు మీరు,మేరే ఒకటి అంటూ ఆరోపణలు...
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గోరపరాజయాన్ని మూటగట్టుకుంది.అధికారం కోల్పోయి తెలంగాణ భవన్ బాట పట్టారు పార్టీ శ్రేణులు.ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడైనా పార్టీని కాపాడుకోకపోతే ఉద్యమ పార్టీగా...
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్,బిజెపి,బిఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకమైనవి. మూడు పార్టీలు ఛాలెంజ్ గ తగిసుకొని విస్తృత ప్రచారం చేస్తున్నవి. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు వచ్చేనెల 13న...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తీర్పు ఇవ్వబోతున్నారు.అదేవిదంగా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాన్ ల మీద కూడా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు అభిప్రాయాన్ని చెప్పనున్నారు. నామినేషన్...
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నాతో సంప్రదింపులు జరుపుతున్నారు అంటూ మాజీ సీఎం,బిఆర్ఎస్ అధినేత కేసీఆర్...
కోల్ బెల్ట్ ప్రతినిధి:హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 స్థానాల్లో విజయం సాధించాలని పీసీసీ లక్ష్యముగా పెట్టుకొంది.బిఆర్ఎస్, బీజీపీ కంటే దీటుగా ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ప్రతి...
కాంట్రాక్టర్లను మందలించిన ఎమ్మెల్యే
పనుల ఆలస్యంపై అసంతృప్తి
కోల్ బెల్ట్ ప్రతినిధి:
మంచిర్యాల జిల్లాలోని ఒక ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను మందలించిన సంఘటన జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.విశ్వసనీయ వర్గాల తోపాటు,పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన సమాచారం...
కోల్ బెల్ట్ ప్రతినిధి:
అభిజిత్ ముహూర్తాన శ్రీరాముడి కళ్యాణం ప్రతిఏటా జరుగుతుంది.అసలు ఈ ముహూర్తం ఏమిటి. ముహుర్తంకు ఉన్న గొప్పతనం ఏమిటి.ఆ ముహూర్తాన కళ్యాణం ఎందుకు జరుపుతున్నారు.వేదం ప్రకారం అశ్విని నుంచి రేవతి వరకు...
మూడు స్థానాల్లో మూడో స్థానంకు పరిమితం
ప్రచారంలో వెనుకబాటుతనమే ప్రధాన కారణం
కోల్ బెల్ట్ ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంపై అనేక కళలు కన్నది.రెండంకెల పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటామని సభలు, సమావేశాల్లో ప్రకటించింది.అందుకు...
వంశీ గెలుపే లక్ష్యమంటున్న నాయకులు
చేరినవారితో చేతులు కలపని పాతతరం
కోల్ బెల్ట్ ప్రతినిధి:
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపే తమ లక్ష్యమని మందమర్రి మున్సిపాల్టీ పరిధిలోని కొందరు కాంగ్రెస్ నాయకులు...