📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

coalbelt 24 News

1810 POSTS
0 COMMENTS
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

శ్రీకృష్ణ సేవ–విద్యా చైతన్య యాత్రకు ఘన సంఘీభావం

యాదవుల్లో విద్యా చైతన్యమే లక్ష్యంగా యాత్ర జూలపల్లిలో నిర్వాహకులకు ఘన సన్మానం కోల్ బెల్ట్ న్యూస్(జూలపల్లి): యాదవ సమాజంలో విద్యా చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు అట్టడుగు వర్గాలకు విద్యను చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో కొనసాగుతున్న శ్రీకృష్ణ...

బీబీపేట్ పెద్ద చెరువుకు జలకళ

మరో నాలుగు అడుగులు నీరు చేరితే చెరువు నిండే అవకాశం బీబీపేట్ మండల రైతుల్లో ఆనందం కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో జలకళ...

శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ కమాన్‌కు భూమిపూజ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో కమాన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా...

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఓనం వేడుక

భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన ఓనం పండుగ కోల్ బెల్ట్ న్యూస్ (ఆర్మూర్): ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఓనం పండుగ వేడుకలను...

ఆటో కార్మికుల సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):  ఆటో యూనియన్‌ ఓనర్లు, డ్రైవర్లు తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న సమ్మెకు సీపీఐ(ఏఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమగూడెం ఎక్స్‌ రోడ్‌ వద్ద...

ఆటో డ్రైవర్ల బందుకు ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ సంపూర్ణ మద్దతు

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):  ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్లు చేపట్టనున్న బంద్‌కు...

కాంగ్రెస్‌లో మౌనం.. రేవంత్‌కు మద్దతెంత?

కొండా సుష్మిత వ్యాఖ్యలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు.. సురేఖపై చర్యలకు డిమాండ్ గాంధీభవన్ సమావేశానికి 66 మందిలో 17 మంది ఎమ్మెల్యేలే హాజరు మంత్రుల మౌనంపై చర్చ.. అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూపులు? కోల్ బెల్ట్ న్యూస్...

మందమర్రి కోర్టుకు 2,272 కేసులు బదిలీ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో శనివారం నూతనంగా కోర్టు భవనాన్ని రాష్ట్ర హై కోర్ట్ జడ్జి భీమపాక నగేష్ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన కోర్టు పరిధిలోకి మందమర్రి సర్కిల్ పరిధిలోని...

డిజిటల్ వ్యవసాయంతో రైతులకు మెరుగైన సేవలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  సండ్రోన్‌పల్లి రైతువేదికలో శనివారం వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన “డిజిటల్ వ్యవసాయం–రైతు సేవల్లో సాంకేతికత, ఆధునిక వ్యవసాయానికి కొత్త దిశ” అంశంపై శిక్షణా...

తిరుమలలో 78,053 మంది భక్తుల దర్శనం

కోల్ బెల్ట్ న్యూస్: హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆగస్టు 21న మొత్తం 78,053 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip