కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి చెన్నూర్:
చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళనకరమని రామిళ్ల రాధిక అన్నారు. విద్యార్థులకు శుభ్రమైన నీరు,...
అమృత్ 2.0 కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు •
ఇందిరమ్మ ఇళ్లు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై సమీక్ష
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక...
India : భారత దేశం పరిపాలన అంతా ప్రధాన మంత్రుల చేతుల్లోనే ఉంటుంది. దేశాభివృద్ధి కి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. దింతో భాద్యతలు చేపట్టిన ప్రధాన మంత్రులు కొంత మోదం, కొంత...
Telangana : తెలంగాణ స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని రాష్ట్ర హై కోర్ట్ ఆదేశం. రిజర్వేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలి. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా...
Ardinense : తెలంగాణలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించి బీసీ వర్గాల నుంచి మార్కులు సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో...
Congress : కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులు ఉంటుందని ఒకరు. ముఖ్యమంత్రి మారుతున్నాడని మరొకరు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ మాట్లాడిన వారి మాటల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ గులాబీ శ్రేణుల్లో...
Railway job : నిరుద్యోగ యువతీ, యువకులకు రైల్వే శాఖ గొప్ప శుభవార్త ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటె సరిపోతుంది. పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావడంతో ఖాలీలు కూడా భర్తీ...
good news : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ శుభవార్త తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం...
scheme : కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఆర్థికంగా ఎదగడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇస్తోంది. పరిశ్రమలను స్థాపించడానికి కూడా పెట్టుబడి సహాయం చేస్తోంది....
Scheme : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. రేషన్ కార్డు తో పాటు...