NIGAMA MEDIA (P) LTD
23.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, August 17, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

government

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి చెన్నూర్: చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం అందకపోవడం ఆందోళనకరమని రామిళ్ల రాధిక అన్నారు. విద్యార్థులకు శుభ్రమైన నీరు,...

ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

అమృత్ 2.0 కింద రూ.100 కోట్లతో తాగునీటి పనులు • ఇందిరమ్మ ఇళ్లు, సెంట్రల్ లైటింగ్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంపై సమీక్ష మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక...

India : ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకులు ?

India : భారత దేశం పరిపాలన అంతా ప్రధాన మంత్రుల చేతుల్లోనే ఉంటుంది. దేశాభివృద్ధి కి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. దింతో భాద్యతలు చేపట్టిన ప్రధాన మంత్రులు కొంత మోదం, కొంత...

Telangana : స్థానిక ఎన్నికల రిజర్వేషన్ కు అదొక్కటే మార్గం

Telangana : తెలంగాణ స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని రాష్ట్ర హై కోర్ట్ ఆదేశం. రిజర్వేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలి. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా...

Ardinense : రాజ్ భవన్ చేరుకున్న ఆర్డినెన్స్

Ardinense : తెలంగాణలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించి బీసీ వర్గాల నుంచి మార్కులు సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో...

Congress : కాంగ్రెస్ ను హెచ్చరించిన కొత్తప్రభాకర్ రెడ్డి

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులు ఉంటుందని ఒకరు. ముఖ్యమంత్రి మారుతున్నాడని మరొకరు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ మాట్లాడిన వారి మాటల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ గులాబీ శ్రేణుల్లో...

Railway job : రైల్వేలో 9,970 ఉద్యోగాలకు నోటిఫికేషన్…భారీ వేతనం.

Railway job : నిరుద్యోగ యువతీ, యువకులకు రైల్వే శాఖ గొప్ప శుభవార్త ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటె సరిపోతుంది. పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావడంతో ఖాలీలు కూడా భర్తీ...

good news : గుడ్ న్యూస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం… ఏప్రిల్ 1 నుంచి అమలు

good news : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ శుభవార్త తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం...

scheme :గర్మిణీలకు రూ: 5 వేలు. కేంద్ర ప్రభుత్వ పథకం

scheme : కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఆర్థికంగా ఎదగడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇస్తోంది. పరిశ్రమలను స్థాపించడానికి కూడా పెట్టుబడి సహాయం చేస్తోంది....

Scheme : రాష్ట్ర మహిళలకు శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం

Scheme : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. రేషన్ కార్డు తో పాటు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.