32.5 C
Munich
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

జాతీయం

YS JAGAN:వైఎస్ జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళుతున్నాడో తెలుసా ?

YS JAGAN : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి....వైఎస్ఆర్ సీపీ అధినేత....ఇంకా చెప్పాలంటే రాష్ట్రానికి ప్రతిపక్ష హోదా లేని నాయకుడు. ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని అసెంబ్లీ...

Farmer : రైతులకు శుభవార్త ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Farmer : కేంద్ర ప్రభుత్వం రైతులను అభివృద్ధి పథంలో నడిపించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. రైతులకు సబ్సిడీ కింద ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పిస్తోంది. అదే...

scheme :గర్మిణీలకు రూ: 5 వేలు. కేంద్ర ప్రభుత్వ పథకం

scheme : కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఆర్థికంగా ఎదగడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇస్తోంది. పరిశ్రమలను స్థాపించడానికి కూడా పెట్టుబడి సహాయం చేస్తోంది....

Ustav : ఘనంగా భారతీయ సంస్కృతి ఉత్సవ్‌

Ustav : కర్ణాటక రాష్ట్రం సేడం పట్టణంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైనది. ఉత్సవాన్ని నిర్వహించడానికి 240 ఎకరాల్లో వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 6 తేదీ...

Dill raju : దిల్ రాజును తీసుకెళ్లిన IT అధికారులు

Dill raju : ప్రముఖ చిత్ర పరిశ్రమ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు ఇంటిలో నాలుగోరోజు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో...

Ministers : ఆ రాష్ట్ర మంత్రులందరూ కలిసి ఒకేసారి ఏమిచేసారో తెలుసా ?

Ministers : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ లో మహా కుంభమేళా జరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తితో నిండుకున్న ఆ...

Ayodya : ముందస్తుగానే అయోధ్య రాముడి వార్షికోత్సవం. ఎందుకు చేస్తున్నారో తెలుసా ?

Ayodya : కోట్లాది మంది హిందువుల ఆరాధ్య విశ్వాస దేవుడు.... రామ భక్తుల కళలు నిజమైన వేల ... 2024, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు...

Poor CM : దేశంలో అతి తక్కువ సంపద ఉన్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా ?

Poor CM : దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, పోలీస్ కేసులకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడీఆర్ వెల్లడించిన నివేదికల ప్రకారం అత్యంత సంపద...

you tube : కంటెంట్ క్రియేటర్లకు కొత్త నిబంధనలు

ఇండియాలో యూట్యూబ్ కొత్త నిబంధనలు ఆ టైటిల్స్, థంబ్​నెయిల్స్​ పెడితే కఠిన చర్యలు మార్పురాకుంటే క్రియేటర్ల పై కఠిన చర్యలు you tube : ప్రముఖ వీడియో సంస్థ యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ...

durgadevi : మోదీ పూజలు చేసిన ఆలయంలో అమ్మవారి కిరీటం మాయం.

durgadevi : దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిదంగా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో కూడా భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.