Telangana : కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు

Telangana : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు సైతం కమిషన్ నోటీసులు జారీచేసింది. బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్​తో పాటు మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​లకు సైతం జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు...