NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

TAG

cpm

CPM : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ: 50 వేల పరిహారం చెల్లించాలి

CPM : తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతుకు ఒక ఎకరానికి రూ:50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ఇవ్వాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్...

CPM : 28న సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

CPM : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 28న చెన్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్న్ని చేపట్టినట్టు చెన్నూర్ మండల కార్యదర్శి బొడెంకి చందు శనివారం తెలిపారు. చెన్నూర్...

CPM : ప్రజల మధ్యలో సీపీఎం

CPM : నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిస్కారం కోసం పోరాటం చేసే ఒకే ఒక్క పార్టీ సీపీఎం మాత్రమేనని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి స్పష్టం...

CPM : స్థానిక ఎన్నికల బరిలో సీపీఎం

CPM : మంచిర్యాల జిల్లాల్లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో బరిలో ఉంటారని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి స్పష్టం చేశారు. ఆదివారం...

CPM : AIKS రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బోడెంకి చందు

CPM : సిపిఎం అనుబంధ సంఘం తెలంగాణ రైతు సంఘం (AIKS) ఆధ్వర్యంలో హన్మకొండలో మూడు రోజుల పాటు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ లోని వివిధ...

CPM : యూరియా బాధ్యులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే.

CPM : రాష్ట్రంలోని రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలేనని, అందుకు బాధ్యులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె...

CPM : యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

CPM : తెలంగాణ రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ళ అషయ్య ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...

cpm : నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణం పూర్తి చెయ్యాలి.

cpm : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సిపిఎం...

CPM : ఆదివాసీ గూడేల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి

CPM : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఆదివాసీ గూడేల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన...

CPM : ఆదివాసీలను పట్టించుకోని ప్రభుత్వాలు

CPM : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి జిల్లా లోని తాండూర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.