భరోసా యాత్రలో BJP మైనార్టీ మోర్చా
తరలివచ్చిన కార్మిక వర్గం
కార్మికుల మద్దతు పొందిన భరోసా యాత్ర
BJP మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్(భూపాలపల్లి):
భారతీయ జనతా...
2013 నుంచి ఉన్న బకాయిలను చెల్లించాలి
కేంద్ర మంత్రికి ఎస్సీసీకేఐఎస్-సిటియు వినతి
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో ఉన్న హైపవర్ కమిటీ వేతనాలను వెంటనే అమలు...
తాడిచర్ల-2 బ్లాక్ సింగరేణికి కేటాయింపు
మిఠాయిల పంపిణీ చేసిన యాజమాన్యం, ఉద్యోగులు
తాడిచర్ల-2తో సింగరేణికి దీర్ఘకాల ప్రయోజనాలు
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించిన సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1...
తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్రం అనుమతి
కొత్తగూడెం నుంచి భూపాలపల్లి వరకు పర్యటన
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తాడిచెర్ల బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం...
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
ఆగస్టు 2న జరిగే AITUC మంచిర్యాల జిల్లా మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు.బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో మహాసభల పోస్టర్ను విడుదల చేసిన...
గని రికార్డులను తనిఖీ చేసిన డీజిఎంఎస్
గని అభివృద్ధికి పలు సూచనలు
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి) :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 ఇంక్లైన్ గనిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్...
సింగరేణిలో పెరుగనున్న ఉత్పత్తి
కొత్తగా ఉపాధి అవకాశాలు
కోల్ బెల్ట్ న్యూస్(సింగరేణి ప్రతినిధి):
తెలంగాణకు కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించేందుకు ప్రధాన మంత్రి అంగీకరించినట్టుగా కేంద్ర మంత్రి...
సింగరేణిలోనే ఎందుకు ప్రయాణం ?
సింగరేణినే ఎందుకు లక్ష్యం చేసుకున్నారు ?
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇటీవల సింగరేణి బొగ్గు గనులపై సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు...
మూతపడనున్న నాలుగు గనులు
సంస్థపై ఆర్థిక భారం
తొమ్మిది కొత్త ఉపరితల గనులకు ప్రణాళికలు
కోల్ బెల్ట్ న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం):
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి కాలరీస్ సంస్థ (SCCL)...
15న మందమర్రి ఏరియా కాసిపేట గనిపై సమావేశం
అనుమతి ఇవ్వని సింగరేణి అధికారులు
అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న TRS నేతలు
కార్మికుల గొంతునొక్కడేమంటున్న బోడ జనార్దన్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
తెలంగాణ రక్షణ సేన...