కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి కళ్యాణిఖని పాఠశాల విద్యార్థులకు శనివారం బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఇన్చార్జి రజిత...