Singareni : మంచిర్యాల జిల్లా లోని సీసీసీ కార్నర్ వద్ద ఈనెల 11న సాయంత్రం నాలుగు గంటలకు బిఎంఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు...
BMS : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఎంఎస్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. భారతీయ మజ్దూర్ సంఘ జిల్లా అధ్యక్షులు పతాకావిష్కరణ చేశారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అసంఘటిత కార్మికులు...