CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 9:44 pm Posted By: coalbelt 24 News

బీబీపేట్‌లో జెడ్పీ సీఈఓ చందర్ నాయక్ పర్యటన

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):

కామారెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) చందర్ నాయక్ బుధవారం బీబీపేట్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విబిజి రామ్‌జీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఊటకుంటతో పాటు మహిళా సమైక్య భవనాన్ని ఆయన సందర్శించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఎంపీఓ అబ్బాగౌడ్, ఏపీఎం, ఏపీఓ, టీఏతో పాటు గ్రామ సర్పంచ్ ఎదుల్ల సాత్విక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});