కోల్ బెల్ట్ న్యూస్:
హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆగస్టు 21న మొత్తం 78,053 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});